వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైనికలాంఛనాలతో పివి అంత్యక్రియలు
కాంచీపురం:శంకర్రామన్హత్య కేసులో కంచి మఠం చిన్నస్వామివిజయేంద్రసరస్వతిని ఆదివారం ఉదయం సిట్ బృందంవిచారించనుంది.
తమ ఎదుట హాజరుకావాలనిప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి చిన్నస్వామివిజయేంద్ర సరస్వతి ఆదేశాన్ని అందుకున్నారనిమఠం న్యాయవాది పత్రికావిలేకరులకుతెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రిఅరెస్టు చేసిన కంచి మఠం మేనేజర్సుందరేశ అయర్ను జనవరి 7వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలనిస్థానిక మెజిస్ట్రేట్ ఆదేశించారు.మరో ప్రధాన నిందితుడు అప్పుఇంటరాగేషన్ కొనసాగుతోంది.
Comments
Story first published: Saturday, December 25, 2004, 23:53 [IST]