వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివిఅంత్యక్రియలను రాజకీయం చేయొద్దు:విహెచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం:శంకర్‌రామన్‌హత్య కేసులో కంచి మఠం చిన్నస్వామివిజయేంద్రసరస్వతిని ఆదివారం ఉదయం సిట్‌ బృందంవిచారించనుంది.

తమ ఎదుట హాజరుకావాలనిప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి చిన్నస్వామివిజయేంద్ర సరస్వతి ఆదేశాన్ని అందుకున్నారనిమఠం న్యాయవాది పత్రికావిలేకరులకుతెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రిఅరెస్టు చేసిన కంచి మఠం మేనేజర్‌సుందరేశ అయర్‌ను జనవరి 7వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాలనిస్థానిక మెజిస్ట్రేట్‌ ఆదేశించారు.మరో ప్రధాన నిందితుడు అప్పుఇంటరాగేషన్‌ కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X