వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపి నల్లబ్యాడ్జీలు: తెల్లబోయిన కాంగ్రెస్
గ్వాలియర్:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్లోస్నేహితులు, బంధువుల సమక్షంలో ఎనభై ఏళ్ళ పుట్టినరోజు వేడుకలను శనివారంఉల్లాసంగా జరుపుకున్నారు.
మాజీ ప్రధానిపి.వి నరసింహారావు అంత్యక్రియల సందర్భంగాపుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగాజరపాలని వాజ్పేయి నిర్ణయించారు. దేశరాజధాని ఢిల్లీ వెలుపల దాదాపు దశాబ్దకాలంతర్వాత వాజ్పేయి జరుపుకుంటున్నట్లుసన్నిహితవర్గాలు తెలిపాయి. ఇంతకాలంరాజకీయాల కోసం, పరిపాలన కోసం పూర్తిసమయాన్ని వెచ్చించిన కారణంగా నూతనసంవత్సరంలో అసంపూర్తిగా మిగిలిపోయినకొన్ని పనులను పూర్తి చేయాలని నిర్ణయించునట్టు వాజ్పేయి ఈ సందర్భంగాచెప్పారు.
Comments
Story first published: Saturday, December 25, 2004, 23:53 [IST]