వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలో
హైదరాబాద్:ఇండోనేషియాలోని పెను భూకంపానికి ఆంధ్రప్రదేశ్కోస్తా తీరంలో సంభవించిన పెనుఉప్పెనకు 89మందికి పైగా మరణించారు. అనధికారలెక్కల ప్రకారం మృతుల సంఖ్య వంద దాటి వుంటుంది. దాదాపుపదమూడు వందల మందిగల్లంతయ్యారు. పందొమ్మిది వేల మందినిసురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంపోటుకు యాబై నాలుగు మందిమరణించినట్లు ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఇదిపెరగవచ్చునని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, December 26, 2004, 23:53 [IST]