వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియాలోభూకంపం:

By Staff
|
Google Oneindia TeluguNews

జకార్తా:ఇండోనేషియాలోని పెను భూకంపానికి 419మందికి పైగా మరణించారు.ఇండోనేషియాలో సంభవించిన పెనుతుఫానుకు ఆసియాలోని పలు ప్రాంతాలుకంపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి.పెను ఉప్పెనలు భారత తీరాలనువణికించాయి.

కమ్యూనికేషన్‌వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది.నష్టం ఎంత జరిగి ఉంటుందనేది అంచనవావేయలేని దుస్థితి చోటు చేసుకుంది. పెనుభూకంపం తర్వాత కనీసం పదిసార్లుభూమి కంపించి ఉంటుందని సమాచారం.ఉత్తర కోస్తాతీరంలోని ప్రొవిన్స్‌లో కనీసంయాబై మంది మరణించి ఉంటారనిసమాచారం. మృతుల సంఖ్యపెరగవచ్చునని జిల్లా అధిపతి బీరేన్‌చెప్పారు. చాలా శవాలు తీరంలోకి కొట్టుకొనివచ్చాయని ఆయన అన్నారు.లోక్సెవేమావే నగరంలోని ఒక ఆస్పత్రికిఇరవై అయిదు శవాలు వచ్చాయి. బాండాఎసెహ్‌లో తొమ్మిది మందిమరణించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X