వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్లోపెను ఉప్పెన: మృతులు వేయికిపైగానే
న్యూఢిల్లీ:భారతదేశ తీర ప్రాంతాన్ని తాకినపెను ఉప్పెనలో వేయి మందిమరణించినట్లు కేంద్ర హోం మంత్రిశివరాజ్ పాటిల్ ప్రకటించారు.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,అండమాన్ నికోబార్ దీవులను సునామిముంచెత్తింది.
Comments
Story first published: Sunday, December 26, 2004, 23:53 [IST]