వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లోపెను ఉప్పెన: మృతులు వేయికిపైగానే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారతదేశ తీర ప్రాంతాన్ని తాకినపెను ఉప్పెనలో వేయి మందిమరణించినట్లు కేంద్ర హోం మంత్రిశివరాజ్‌ పాటిల్‌ ప్రకటించారు.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌,అండమాన్‌ నికోబార్‌ దీవులను సునామిముంచెత్తింది.

తమిళనాడుపెద్ద యెత్తున తాకిడికిగురైందని, మృతులు ఎనిమిది వందలమంది దాకా వుండవచ్చునని ఆయనఅన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండువందల మంది దాకా మరణించి ఉంటారనిఆయన చెప్పారు. అండమాన్‌లో పద్నాలుగుమంది చనిపోయినట్లు ఆయన తెలిపారు.నికోబార్‌, అండమాన్‌ దీవుల పరిస్థితిఅంచనా వేయడానికి కూడా అనువుగాలేదు. కమ్యూనికేషన్‌ వ్యవస్థపూర్తిగా దెబ్బ తిన్నది.పశ్చిమబెంగాల్‌ కూడా ఉప్పెన ప్రభావానికిగురైందని ఆయన చెప్పారు. తానుపశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిబుద్ధదేవ్‌ భట్టాచార్యతోమాట్లాడలేకపోయాయని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X