వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాధారణస్థితికి వస్తున్న కోస్తాంధ్ర
హైదరాబాద్:సునామీ తాకిడికి అతలాకుతలమైనకోసాంధ్ర ప్రాంతాల్లో సాధారణ స్థితినెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు చెప్పాయి. సునామీ తాకిడికిరాష్ట్రంలో డెబ్బై ఏడు మందిమరణించినట్లు రాష్ట్ర సహాయ,పునరావాస కమీషనర్ప్రకటించారు.
రెండువందల పన్నెండు మంది జాడతెలియడం లేదని ఆయన అన్నారు.సహాయ పునరావాస కార్యక్రమాలుముమ్మరంగా కొనసాగుతున్నాయనిఆయన చెప్పారు. నిధుల కొరతలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుఆయన తెలిపారు. అరవై యేడు వేలశిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయనతెలిపారు. వీటిలో ముప్పై ఐదు వేలమంది ఉన్నారని ఆయన చెప్పారు. తాజాపరిస్థితిని సోమవారం ఉదయంముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మోహన్ కందాసమీక్షించారు.
Comments
Story first published: Monday, December 27, 2004, 23:53 [IST]