వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయేంద్రకేసు: జ్యుడిష్యల్ కస్టడీకి అప్పు
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులోప్రధాన నిందితుడైన అప్పు అలియాస్కృష్షస్వామికి వచ్చే నె మూడవ తేదీవరకు జ్యుడిష్యల్ రిమాండ్ విధిస్తూకాంచీపురం కోర్టు సోమవారం ఆదేశాలుజారీ చేసింది. అతను ఈ నెల ఇరవయ్యవతేదీ నుంచి పోలీసు కస్టడీలో ఉన్నాడు.
అప్పునుజ్యుడిష్యల్ రిమాండ్కు ఆదేశిస్తూకాంచీపురం ఫస్టు క్లాసు జ్యుడిష్యల్మెజిస్ట్రేట్ జి. ఉత్తమరాజా ఆదేశాలు జారీచేశారు. అప్పును కడలూరు జైలులోఉంచుతారు. అప్పును ఈ నెల పందొమ్మిదవతేదీన పోలీసులు ఆంధ్రప్రదేశ్లో అరెస్టుచేశారు. శంకరరామన్ హత్యతోతనకు ఏ విధమైన సంబంధంలేదని అప్పు పోలీసులకు చెప్పినట్లు ఆయనతరఫు న్యాయవాదులుచెప్పారు.
Comments
Story first published: Monday, December 27, 2004, 23:53 [IST]