వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రకేసు: జ్యుడిష్యల్‌ కస్టడీకి అప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం:శంకరరామన్‌ హత్య కేసులోప్రధాన నిందితుడైన అప్పు అలియాస్‌కృష్షస్వామికి వచ్చే నె మూడవ తేదీవరకు జ్యుడిష్యల్‌ రిమాండ్‌ విధిస్తూకాంచీపురం కోర్టు సోమవారం ఆదేశాలుజారీ చేసింది. అతను ఈ నెల ఇరవయ్యవతేదీ నుంచి పోలీసు కస్టడీలో ఉన్నాడు.

అప్పునుజ్యుడిష్యల్‌ రిమాండ్‌కు ఆదేశిస్తూకాంచీపురం ఫస్టు క్లాసు జ్యుడిష్యల్‌మెజిస్ట్రేట్‌ జి. ఉత్తమరాజా ఆదేశాలు జారీచేశారు. అప్పును కడలూరు జైలులోఉంచుతారు. అప్పును ఈ నెల పందొమ్మిదవతేదీన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుచేశారు. శంకరరామన్‌ హత్యతోతనకు ఏ విధమైన సంబంధంలేదని అప్పు పోలీసులకు చెప్పినట్లు ఆయనతరఫు న్యాయవాదులుచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X