వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితులకుసాయంలో ఘోర వైఫల్యం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఉప్పెనబాధితులకు సహాయ పునరావాస చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగావిఫలమైందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం తీవ్రంగా విమర్శించారు.

సోమవారం ఉదయం ఆయన మచిలీపట్నంపరిసర ప్రాంతాల్లో మరో విడతపర్యటించారు. సముద్రంపొంగుతోందని తెలిసినా కలెక్టరు,జిల్లా ఎస్పీ మచిలీపట్నానికి ఆలస్యంగాచేరుకున్నారని చంద్రబాబు నాయుడుఆరోపించారు. ప్రమాదంలో మరణించినమహిళల మృతదేహాలు గంటలతరబడి అక్కడే ఉండి పోయాయని,బంధువులు వాటిని తరలించవలసివచ్చింది కానీ అధికార యంత్రాంగం కదిలిరాలేదని ఆయన విమర్శించారు.ఆస్పపత్రుల్లో నిన్న డాక్టర్లు కన్పించలేదన్నారు. రౌతుకొద్దీగుర్రం అన్న సామెత చందంగాఅధికారులు వ్యవహరిస్తున్నారని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X