వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులను బాబుబెదిరించడం తగదు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చంద్రబాబు నాయుడు ప్రకృతివైపరీత్యాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడందురదృష్టకరమని ఆర్ధిక మంత్రి రోశయ్య సోమవారం ఇక్కడవ్యాఖ్యానించారు.

చంద్ర బాబునాయుడుఉప్పెన బాధిత తీర ప్రాంతాల్లోపర్యటిస్తూ అధికారులను బెదిరిస్తున్నారని రోశయ్య ఆరోపించారు.దీనివల్ల అధికారులో ఆత్మ స్ధయిర్యందెబ్బతిని పనులకు అంతరాయం కలుగుతుందని ఆయన అన్నారు. దాదాపుపదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసినచంద్రబాబు నాయుడికి ఈ విషయంతెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాఉండగా ఉప్పెన బాధితులకు రాష్ట్ర మంత్రులు పదివేలు, కాంగ్రెస్‌ఎమ్మెల్యేలు ఐదు వేల చొప్పున విరాళంప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X