వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో ఉగ్రతతగ్గని సముద్రం
విశాఖపట్నం: ఉప్పెన(సునామీ) ముప్పు ఇంకా తప్పలేదని, మరోఇరవై నాలుగు గంటల సేపు తీర ప్రాంతాలప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితప్రాంతాల్లో ఉండాలని విశాఖపట్నం ప్రాంతీయవాతావరణ కేంద్రం డైరెక్టర్ నాయుడు సోమవారంఉదయం సూచించారు.
Comments
Story first published: Monday, December 27, 2004, 23:53 [IST]