వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో ఉగ్రతతగ్గని సముద్రం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఉప్పెన(సునామీ) ముప్పు ఇంకా తప్పలేదని, మరోఇరవై నాలుగు గంటల సేపు తీర ప్రాంతాలప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితప్రాంతాల్లో ఉండాలని విశాఖపట్నం ప్రాంతీయవాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాయుడు సోమవారంఉదయం సూచించారు.

సోమవారంకూడా అండమాన్‌ దీవుల సమీపంలో సముద్ర గర్భంలోభూకంపం ఏర్పడినట్టు ఆయన చెప్పారు. విశాఖవద్ద సముద్రంసోమవారం కూడా అల్లకల్లోలంగా కన్పించింది.నిన్నటి అంత ఉగ్రత లేకపోయినాసముద్రం కెరటాలు ఉధృతంగా తీరంమీదికి వస్తున్నాయి. వైజాగ్‌ తీరవాతావరణ పరిస్ధితిపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా వాతావరణ శాఖఅధికారులను అడిగితెలుసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X