వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శవాలవెలికితీతలో ప్రభుత్వం విఫలం:బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

మచిలీపట్నం:సునామి, భూకంపం తాకిడికిమరణించినవారి శవాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రఅధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డివిమర్శించారు. ఆయన మంగళవారంమచిలీపట్నం, తదితర ప్రాంతాల్లోపర్యటించి బాధితులనుపరామర్శించారు.

బాధితులకుజాప్యం లేకుండా వెంటనే సహాయంఅందించాలని, మృతుల కుటుంబాలకుఎక్స్‌గ్రేషియా కూడా వెంటనే చెల్లించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. సునామిని జాతీయ విపత్తుగాగుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X