వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శవాలవెలికితీతలో ప్రభుత్వం విఫలం:బిజెపి
మచిలీపట్నం:సునామి, భూకంపం తాకిడికిమరణించినవారి శవాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రఅధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డివిమర్శించారు. ఆయన మంగళవారంమచిలీపట్నం, తదితర ప్రాంతాల్లోపర్యటించి బాధితులనుపరామర్శించారు.
బాధితులకుజాప్యం లేకుండా వెంటనే సహాయంఅందించాలని, మృతుల కుటుంబాలకుఎక్స్గ్రేషియా కూడా వెంటనే చెల్లించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సునామిని జాతీయ విపత్తుగాగుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశారు.
Comments
Story first published: Tuesday, December 28, 2004, 23:53 [IST]