వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థినిమృతిపై సిబిఐ విచారణ: కోనేరు
విజయవాడ:విజయవాడలోని నలంద కళాశాల హాస్టల్విద్యార్థిని వాణి అనుమానాస్పద మృతిపైకేంద్ర దర్యాప్తు సంస్థ (సిబి ఐ) విచారణజరిపిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రికోనేరు రంగారావు చెప్పారు.ఆస్పత్రిలోని వాణి శవాన్ని ఆయనమంగళవారం సందర్శించారు. వాణితల్లిదండ్రులను ఆయనపరామర్శించారు.
వాణిఉరేసుకొని చనిపోయిందని అంటున్నారని,అయితే కొంత అయోమయ పరిస్థితి ఉందనిఆయన అన్నారు. వాణి రాసిందంటున్నలేఖను చేతి రాత నిపుణులకు పంపిపరిశీలింపజేయనున్నట్లు మంత్రితెలిపారు.
నలందకళాశాలలో మొదటి సంవత్సరంఇంటర్ బైపిసి చేస్తున్న వాణిసోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యచేసుకుంది.
Story first published: Tuesday, December 28, 2004, 23:53 [IST]