వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ కుటుంబంపైపుస్తకం: చంద్రబాబు
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికుటుంబసభ్యులపై ఒక పుస్తకం ప్రచురించనున్నట్టు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు మంగళవారం వెల్లడించారు.
ఉప్పెనబాధితులను రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతోఆదుకోలేదని ఆయనఆరోపించారు. బాధితులను తానుపరామర్శించడాన్ని రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ వారు అభివర్ణించడం అనుచితమని ఆయనవ్యాఖ్యానించారు. సహాయ పునరావాస చర్యల్లో ప్రభుత్వయంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పించిందనిచంద్రబాబు నాయుడుఆరోపించారు.
Comments
Story first published: Tuesday, December 28, 2004, 23:53 [IST]