వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునామిమృతులు ఎనబై వేల పైనే

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:సునామీ తాకిడికి మరణించినవారి సంఖ్యవిపరీతంగా పెరుగుతోంది. సునామీమృతుల సంఖ్య ఎనబై వేలు దాటేఅవకాశం ఉంది. వెతుకున్నకొద్దీ శవాలుదొరుకుతున్నాయి. ఇండోనేషియాలోనలబై వేల మందికి పైగామరణించినట్లు ఆంచనా వేశారు.శ్రీలంకలో అధికారిక లెక్కల ప్రకారమేఇరవై ఐదు వేల మందిమరణించారు.

థాయ్‌లాండ్‌లోపదిహేను వేల మంది మరణించినట్లుచెబుతున్నారు. భారత్‌లో పదహారువేలకు పైగానే మరణించినట్లులెక్కలు చెబుతున్నాయి. అండమాన్‌నికోబార్‌ దీవుల్లో పది వేల మందిమరణించినట్లు సమాచారం.మాల్దీవుల్లో మళ్లీ బుధవారం ఉదయంరెండు సార్లు భూమి కంపించింది. తీరప్రాంతాల్లో ఎవరూ ఉండకూడదని హెచ్చరిలుజారీ చేశారు. శ్రీలంక మృతుల్లో నూటా ఒక్కమంది భారతీయులున్నట్లు సమాచారం.వేలాదిమందినిరాశ్రయులయ్యారు. సునామి వల్లఅంటువ్యాధి ప్రబలే ప్రమాదం ఉన్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.భారత్‌లోకూడా సునామీ తీవ్రంగానే ప్రభావంచూపింది. తమిళనాడులోని మృతుల సంఖ్యఐదు వేలు దాటినట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లో వంద మందిమరణించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X