వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సునామిమృతులు ఎనబై వేల పైనే
చెన్నై:సునామీ తాకిడికి మరణించినవారి సంఖ్యవిపరీతంగా పెరుగుతోంది. సునామీమృతుల సంఖ్య ఎనబై వేలు దాటేఅవకాశం ఉంది. వెతుకున్నకొద్దీ శవాలుదొరుకుతున్నాయి. ఇండోనేషియాలోనలబై వేల మందికి పైగామరణించినట్లు ఆంచనా వేశారు.శ్రీలంకలో అధికారిక లెక్కల ప్రకారమేఇరవై ఐదు వేల మందిమరణించారు.
Comments
Story first published: Wednesday, December 29, 2004, 23:53 [IST]