వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునామితాకిడిపై టిడిపి రాజకీయం: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సునామితాకిడిపై తెలుగుదేశం పార్టీరాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిదిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. సునామితాకిడి ప్రాంతాల్లో పర్యటించడానికిఆయన బుధవారం హైదరాబాద్‌వచ్చారు.

మొదటఆయన మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావుసమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన పివి కుటుంబసభ్యులను పరామర్శించారు. పివిఆదర్శ మానవతావాది అని ఆయనఅన్నారు. పివి మేధావి అయిన రాజకీయనాయకుడని ఆయన కొనియాడారు. పివిమరణంతో గొప్ప జాతీయవాదిని, రాజకీయనాయకుడిని, మానవతావాదినికోల్పోయామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X