వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితప్రాంతాల్లో ప్రధాని పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సునామీ బాధిత రాష్ట్రాలైనఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు,పాండిచ్ఛేరి, కేరళలోపర్యటించేందుకు ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ బుధవారం సాయంత్రం ఢిల్లీనుంచి బయలుదేరుతారు.

ఇలా ఉండగాసునామీబాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలుచేపట్టేందుకు ఐక్యరాజ్య సమితిబృందాలను పంపిస్తోంది. ప్రధానమంత్రిసహాయ నిధికి వివిధ సంస్ధలు ఉదారంగావిరాళాలు ప్రకటిస్తున్నాయి. కలకత్తాఎల్రక్టిసిటీ కార్పొరేషన్‌ కోటి రూపాయలవిరాళం ప్రకటించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X