వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిమితఉచిత విద్యుత్పై నిర్ణయం తీసుకోలేదు
హైదరాబాద్:పరిమిత ఉచిత విద్యుత్ సరఫరాపైఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఆర్థికమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు.ఉచిత విద్యుత్ను పరిమితంగాసరఫరా చేయాలనే అంశంపైముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కొంత మందిమంత్రులతో చర్చించారు. రోశయ్య, డి.శ్రీనివాస్, గీతారెడ్డితదితరులు ముఖ్యమంత్రితోసమావేశమయ్యారు.
Comments
Story first published: Wednesday, December 29, 2004, 23:53 [IST]