వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిమితఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకోలేదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పరిమిత ఉచిత విద్యుత్‌ సరఫరాపైఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఆర్థికమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు.ఉచిత విద్యుత్‌ను పరిమితంగాసరఫరా చేయాలనే అంశంపైముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొంత మందిమంత్రులతో చర్చించారు. రోశయ్య, డి.శ్రీనివాస్‌, గీతారెడ్డితదితరులు ముఖ్యమంత్రితోసమావేశమయ్యారు.

ఉచితవిద్యుత్‌ సరఫరాను పరిమితంచేయాలనే విషయంపై ఇంకా నిర్ణయంతీసుకోలేదని, అన్ని వర్గాల అభిప్రాయాలనుతెలుసుకుంటున్నామనిసమావేశానంతరం రోశయ్యచెప్పారు. ఈ విషయంపై నిర్ణయంతీసుకునే దశ ఇది కాదని, అన్ని వర్గాలఅభిప్రాయాలు తీసుకున్న తర్వాతనేనిర్ణయం తీసుకుంటామని ఆయనచెప్పారు. సమావేశం కూడా నిర్ణయంతీసుకోవడానికి జరగలేదని ఆయనచెప్పారు.ఉచితవిద్యుత్‌ సరఫరాపై ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిమంగళవారం అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఉచితవిద్యుత్‌ హామీకి గండి కొట్టే ప్రయత్నంచేస్తోందని సమావేశానంతరంతెలుగుదేశం, బిజెపి నాయకులువిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X