వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రకుతాజా ముప్పు: సముద్రంలోప్రకంపనలు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మళ్లీవణికిపోతోంది. ఆంధ్ర తీర ప్రాంతంలోపలు చోట్ల గురువారం సముద్రప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ప్రజలుతీవ్ర భయాందోళనలకుగురయ్యారు.
Comments
Story first published: Thursday, December 30, 2004, 23:53 [IST]