వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌రైతులను మోసగిస్తున్నారు: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రజలను మోసంచేస్తున్నారని భారతీయ జనతా పార్టీరాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి,జాతీయ కార్యదర్శి బండారుదత్తాత్రేయ విమర్శించారు. రైతులకుఉచిత విద్యుత్‌ సరఫరా విషయంలోరాజశేఖర్‌ రెడ్డి మోసం చేస్తున్నారనివారు గురువారం విలేకరులసమావేశంలో అన్నారు.

ఉచితవిద్యుత్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయాలు అడుగుతున్నారని, ఉచితవిద్యుత్‌ సరఫరా ఫైలుపై సంతకంచేసినప్పుడు ఎలా చేశారని అడిగితే అవేవీచూసుకోకుండా సంతకం చేశాననిచెప్పారని, ఇది మోసం తప్ప మరేమీకాదని వారన్నారు. నెల్లూరు జిల్లాలోనిసునామి తాకిడి ప్రాంతాల్లో వారుపర్యటిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X