వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలవెసులుబాటు వల్ల పనులు చేశాం: డిజిపి
హైదరాబాద్:నక్సల్స్తో ప్రభుత్వ చర్చల వల్లలభించిన వెసులుబాటుతో తమ సాధారణపనులపై దృష్టి పెట్టడానికి అవకాశంకలిగిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్జనరల్ (డిజిపి) ఎస్. ఆర్. సుకుమారచెప్పారు. నక్సల్స్తో చర్చల వల్లప్రశాంత వాతావరణం ఏర్పడిందని,దానితో తాము నేరాల అదుపు,పరిశోధనలపై దృష్టి పెట్టగలిగామనిఆయన అన్నారు. ఈ సంవత్సరంలో నేరపరిస్థితిపై, తాము సాధించిన విజయాలపైఆయన గురువారం మీడియాప్రతినిధులకు వివరించారు.
Story first published: Thursday, December 30, 2004, 23:53 [IST]