వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలు తిరిగిఇవ్వలేను, ఆదుకుంటాం: పియం

By Staff
|
Google Oneindia TeluguNews

కొలచల్‌(తమిళనాడు): సునామి తాకిడికిగురైన తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా కొలచల్‌లోని సెయింట్‌ మేరీ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాసశిబిరాన్ని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ గురువారం సందర్శించారు.బాధితులను ఓదార్చారు.

సునామితాకిడికి గురైన మహిళల పట్ల,పిల్లల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపుతుందని ఆయన హామీఇచ్చారు. పెను ముప్పులో సర్వం కోల్పోయినబాధితులను ప్రభుత్వం అన్ని విధాలాఆదుకుంటుందని ఆయన చెప్పారు.పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వలేం గానీబాధితులు తిరిగి ఆత్మగౌరవంతోజీవించడానికి అవసరమైన సహాయాలన్నీఅందిస్తామని ఆయన చెప్పారు. "మీదుఃఖంలో పాలు పంచుకుని మిమ్ముల్నిఆదుకోవడానికే నేను వచ్చాను అని ఆయనఅన్నారు.సునామితాకిడి రాష్ట్రాలకు ఇప్పటికే ఐదువందల కోట్ల రూపాయల సహాయంప్రకటించినట్లు ఆయన విలేకరులతోచెప్పారు. మన్మోహన్‌ వెంటవ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌,ఐటి మంత్రి దయానిధి మారన్‌ ఉన్నారు.సునామి తాకిడికి గురైన మరమడిప్రాంతాన్ని కూడా ప్రధాని సందర్శించారు.తాజాసునామి హెచ్చరికలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సునామి తాకిడి ప్రాంతాల్లో ఏరియల్‌సర్వే నిర్వహిస్తున్నారు. కొలచల్‌సందర్శన తర్వాత ఆయననాగపట్టణం, కొరైక్కల్‌, పాండిచ్చేరిలలోపర్యటించాల్సి ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X