వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాణాలు తిరిగిఇవ్వలేను, ఆదుకుంటాం: పియం
కొలచల్(తమిళనాడు): సునామి తాకిడికిగురైన తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా కొలచల్లోని సెయింట్ మేరీ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాసశిబిరాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ గురువారం సందర్శించారు.బాధితులను ఓదార్చారు.
Story first published: Thursday, December 30, 2004, 23:53 [IST]