వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాతీయవిపత్తు, సునామీపై అఖిల పక్ష చర్చ:పియం
విజయవాడ:సునామి తాకిడి ప్రాంతాల సహాయ,పునరావాస కార్యక్రమాల కోసంవనరుల సమీకరణపై చర్చించడానికిఅఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాని డాక్టర్మన్మోహన్ సింగ్ చెప్పారు.విజయవాడలో ఆయన శుక్రవారంకొద్దిసేపు మీడియా ప్రతినిధులతోమాట్లాడారు.
Comments
Story first published: Friday, December 31, 2004, 23:53 [IST]