వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయవిపత్తు, సునామీపై అఖిల పక్ష చర్చ:పియం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:సునామి తాకిడి ప్రాంతాల సహాయ,పునరావాస కార్యక్రమాల కోసంవనరుల సమీకరణపై చర్చించడానికిఅఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.విజయవాడలో ఆయన శుక్రవారంకొద్దిసేపు మీడియా ప్రతినిధులతోమాట్లాడారు.

ఇదిజాతీయ విపత్తు అని, ఈ సమయంలోవనరుల సమీకరణలో రాజకీయవిభేదాలను విస్మరించి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆయనఅన్నారు. రెండు మూడు రోజుల్లో అఖిల పక్షసమావేశం ఏర్పాటు చేయనున్నట్లుఆయన తెలిపారు.కేరళనుంచి విజయవాడ చేరుకున్న ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ సునామీ ప్రభావంపైముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ఉన్నతాధికారులతోసమీక్ష జరిపారు. సమాయాభావం వల్లనాలుగు జిల్లాల ఏరియల్‌ సర్వేను ఆయనరద్దు చేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X