వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉచితకరెంట్ సరఫరా స్వస్తికి ఎత్తులు:టిడిపి
హైదరాబాద్:రైతులకు విద్యుత్ సరఫరా చేసేకార్యక్రమానికి మంగళంపాడేందుకు కాంగ్రెస్ రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందనితెలుగుదేశం పార్టీ నాయకులు పి.అశోకగజపతి రాజు, వేణుగోపాలాచారివిమర్శించారు. ఉచిత విద్యుత్ సరఫరావిషయంలో పరస్పర విరుద్ధప్రకటనలే ఈ విషయాన్నితెలియజేస్తున్నాయని వారుశుక్రవారం విలేకరుల సమావేశంలోఅన్నారు.
Comments
Story first published: Friday, December 31, 2004, 23:53 [IST]