వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితకరెంట్‌ సరఫరా స్వస్తికి ఎత్తులు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రైతులకు విద్యుత్‌ సరఫరా చేసేకార్యక్రమానికి మంగళంపాడేందుకు కాంగ్రెస్‌ రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందనితెలుగుదేశం పార్టీ నాయకులు పి.అశోకగజపతి రాజు, వేణుగోపాలాచారివిమర్శించారు. ఉచిత విద్యుత్‌ సరఫరావిషయంలో పరస్పర విరుద్ధప్రకటనలే ఈ విషయాన్నితెలియజేస్తున్నాయని వారుశుక్రవారం విలేకరుల సమావేశంలోఅన్నారు.

ఉచితవిద్యుత్‌ సరఫరా విషయంలోముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి కె.రోశయ్య పరస్పర విరుద్ధప్రకటనలు చేయడాన్ని వారు ఈసందర్భంగా ప్రస్తావించారు. అక్రమవిద్యుత్‌ కనెక్షన్లపేరుతో, ఇతరకారణాల సాకుతో ఉచిత విద్యుత్‌సరఫరాకు మంగళం పాడేందుకురాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందనివారున్నారు. విద్యుత్‌ కనెక్షన్లపైప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందనివారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X