వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతాప్‌రెడ్డిహత్య కేసులో కొండా మురళి నిర్దోషి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:బొగ్గు అవసరాల దృష్ట్యా భవిష్యత్తులోరాష్ట్రంలో మరో 27 బొగ్గు ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తామని కేంద్ర బొగ్గు గనుల సహాయమంత్రి దాసరి నారాయణ రావుచెప్పారు. ఇప్పటికే మూడు ప్రాజెక్టులకుసిసిఐ అనుమతి వచ్చినట్లు ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు. ఆయనగుంటూరులో చేనేత ముచ్చట పేరుఏర్పాటయిన వస్త్ర ప్రదర్శననుసందర్శించారు.

మొదటిదశలో మహానది కోల్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టులురెండింటికి, సౌత్‌ కోల్డ్‌ ఫీల్డ్‌లోని ఒకప్రాజెక్టుకు అనుమతి లభించిందని ఆయనచెప్పారు. మరో రెండు, మూడు నెలల్లోమరో ఆరు ప్రాజెక్టులకు అనుమతిలభిస్తుందని ఆయన చెప్పారు.డైరెక్టర్‌ పోస్టుల ఖాళీలను అన్నింటినీ భర్తిచేశామని ఆయన చెప్పారు. లక్ష్యాన్ని మించిబొగ్గు ఉత్పత్తి జరుగుతోందని ఆయనచెప్పారు. గత ఏడాది డిసెంబర్‌నెలాఖారు నాటికి ఏడు మిలియన్‌ టన్నులబొగ్గును అధికంగా ఉత్పత్తి చేసినట్లు, ఈఏడాది మార్చి ఆఖరు నాటికి మరోమూడున్నర మిలియన్‌ టన్నులుఅదనంగా ఉత్పత్తి చేస్తామని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X