వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చేవారంకేంద్ర మంత్రివర్గ విస్తరణ!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వచ్చేవారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేఅవకాశముందని గురువారంవిశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రధాని మాజీ పెట్రోలియంమంత్రి సతీష్‌ శర్మ, తమిళనాడుపిసిసి అధ్యక్షుడు జి.కె.వాసన్‌, యువఎంపి జ్యోతిరాదిత్య సింధియాను మంత్రివర్గంలోచేర్చుకుంటారని భావిస్తున్నట్లు ఆ వర్గాలుపేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌నుంచికొత్తగా ఎవరికీ మంత్రి పదవులులభించే అవకాశం లేదు. సమర్థవంతంగాపని చేయడం లేదని భావిస్తున్న కొంతమంది జూనియర్‌ మంత్రులను తొలగించేఅవకాశముందనితెలుస్తోంది. అసమర్ధత కారణంగావాణిజ్య, ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితుడైనసతీష్‌ శర్మకు మంత్రివర్గంలో ఈ సారి చోటుకల్పించవచ్చు. కాంగ్రెస్‌ మాజీ నాయకుడుజి.కె.మూపనార్‌ కుమారుడుజి.కె.వాసన్‌ ను మంత్రివర్గంలో చేర్చుకున్నట్లయితేతమిళనాడులో పార్టీని పటిష్టపరచొచ్చుననిపార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X