వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతోవైఎస్‌ చర్చలు అర్ధంతరం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిగురువారం ఢిల్లీలో సోనియాగాంధీనికలుసుకుని కొంత సేపు చర్చలు జరిపారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి మీదఆయన సోనియా గాంధీకి వివరిస్తుండగా నానావతి కమిషన్‌ నివేదికపైఅత్యవసరంగా చర్చించడానికి కేంద్రహోంమంత్రి శివరాజ్‌ పాటిల్‌రావడంతో ఆయన చర్చలు అర్ధంతరంగాముగిశాయి. రేపు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉండేముఖ్యమంత్రి మరోసారి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరే అవకాశముంది.ముఖ్యమంత్రి గురువారం కేంద్ర మానవవనరుల శాఖమంత్రి అర్జున్‌సింగ్‌ను కలిసి బాసరలో ఐఐటి ఏర్పాటువిషయాన్ని చర్చించారు. ఆయన ఇంటిలిజెన్స్‌బ్యూరో అధికారులతో కూడా సమావేశమయారు. కాంగ్రెస్‌సీనియర్‌ నేత అంబికా సోనీని కలుసుకునివైఎస్‌ చర్చలు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X