వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాసరలోఒక్క రోజే
ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లాలోని చదువుల తల్లికొలువైన బాసరలో ఆదివారం భక్తజనసందోహం పోటెత్తింది. వసంతపంచమి సందర్భంగా బాసర సరస్వతీఆలయానికి అనూహ్యంగా భక్తులుచేరుకోవడంతో విపరీతమైన రద్దీపెరిగింది.
ఇతరరాష్ట్రాల నుంచి కూడా భక్తులు శనివారంరాత్రి నుంచి భక్తులు బాసరచేరుకోవడం ప్రారంభించారు. ఆదివారంఒక్క రోజే ఎనిమిది వేల మంది పిల్లలుఅక్షరాభ్యాసం చేయించారు.శుభప్రదమైన ఈ రోజు అక్షరాభ్యాసంచేయిస్తే పిల్లలు ఆయురారోగ్యాలతోవర్ధిల్లుతారని, చదువుల్లోరాణిస్తారని ప్రజలకు అపారమైనవిశ్వాసం. ఈ విశ్వాసంతోనే భక్తుల రద్దీవిపరీతంగా చోటు చేసుకుంది. భక్తుల రద్దీగురించి ఊహించకపోవడంతో సౌకర్యాలకొరత ఏర్పడింది.
Comments
Story first published: Sunday, February 13, 2005, 23:53 [IST]