వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకటేష్జట్టుపై చిరు జట్టు విజయం
హైదరాబాద్:సినీ తారల క్రికెట్ మ్యాచ్లో చిరంజీవి జట్టుకుఫైనల్కు చేరుకుంది. విక్టరీవెంకటేష్ జట్టుపై విజయం సాధించి చిరంజీవి జట్టుఫైనల్లోకి ప్రవేశించింది. చిరంజీవి జట్టునిర్ణీత ఇరవై ఓవర్లలో నూటా నలబైరెండు పరుగులు చేసింది. చిరు జట్టులోనిఅయ్యప్పశర్మ, రఘు పరుగులవర్షం కురిపించారు. చిరంజీవి ఒక్కపరుగు కూడా చేయకుండానేవెంకటేష్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మరోమ్యాచ్లో బాలకృష్ణ జట్టు నాగార్జున జట్టునుఎదుర్కుంటోంది. ఈ వార్త సమయానికినాగార్జున జట్టు బ్యాటింగ్ చేస్తోంది.
సునామీబాధితుల, ఆత్మహత్య చేసుకున్నరైతుల, సినీ కళాకారుల సహాయర్థంమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఈ మ్యాచ్లనునిర్వహించింది.
Comments
Story first published: Sunday, February 13, 2005, 23:53 [IST]