నక్సల్స్ఆయుధాలు వీడితేనే చర్చలు: దిగ్విజయ్
హైదరాబాద్:నక్సలైట్లు ఆయుధాలు వీడితే చర్చలనుఈ రోజే పునరుద్ధరించడానికి చర్యలుతీసుకుంటామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్అన్నారు. నక్సలైట్లు ఆయుధాలతోతిరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూఅనుమతించబోమని ఆయన సోమవారంవిలేరకులతో అన్నారు.
సామరస్యపూర్వకవాతావరణంలో చర్చల ద్వారా సమస్యలపరిష్కారానికి కృషి చేయాలనేది తమపార్టీ అధిష్ఠానవర్గం అభిప్రాయమని ఆయనచెప్పారు. శాంతి చర్చలకు మరోప్రత్నామ్నాయం లేదని ఆయన అన్నారు.
యస్యంయస్ద్వారా సమాచారం పంపే ఆటోమేషన్నుదిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు. పార్టీకిసంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడుపత్రికలకు, సంబంధితులకుపంపడానికి ఇది ఉపయోగపడుతుందనికాకినాడ పార్లమెంటు సభ్యుడుపల్లంరాజు చెప్పారు. కాంగ్రెస్వెబ్సైట్ను రూపొందిస్తున్నట్లు ఆయనతెలిపారు. దీన్ని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డిప్రారంభిస్తారని ఆయన చెప్పారు.