వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితవిద్యుత్‌ అందిస్తూనే ఉంటాం: గవర్నర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రైతులకు ఉచిత విద్యుత్‌నుఅందించడంలో వెనుకంజ వేసేది లేదనిగవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండేస్పష్టం చేశారు. శాసనసభ బడ్జెట్‌సమావేశాలను ప్రారంభిస్తూ ఆయనసోమవారం ప్రసంగించారు. ముప్పైరెండు పేజీల ప్రసంగాన్ని ఆయన గంటసేపుఏకధాటిగా చదివారు. మధ్యలోతెలుగుదేశం సభ్యుల నిరసనలువ్యక్తమైనా పట్టించుకోకుండా ఆయనతన ప్రసంగాన్ని కొనసాగించారు.

విద్యుత్‌సరఫరాను మెరుగు పరచడానికిఉచిత విద్యుత్‌ విధానాన్ని ప్రభుత్వంసమీక్షించిందని, తొంబై శాతం మందిరైతులకు ఉచిత విద్యుత్‌అందుతుందని ఆయన చెప్పారు. గతతెలుగుదేశం ప్రభుత్వం సాగునీటిప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యంచేసిందని ఆయన విమర్శించారు.తెలుగుదేశం పాలనపై ఆయన పరోక్షవిమర్శలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులనిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయనచెప్పారు.

నక్సలైట్లతోఎన్ని విడతలైనా ప్రభుత్వం చర్చలుజరుపుతుందని ఆయన చెప్పారు.నక్సలైట్‌ సమస్యను సామాజిక ఆర్థికసమస్యగా గుర్తిస్తున్నామని,నక్సలైట్‌ సమస్య శాశ్వతపరిష్కారం కోసం చర్చలుకొనసాగుతాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X