వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌చేరుకున్న సచిన్‌ టెండూల్కర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లోపాల్గొనడానికి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌టెండూల్కర్‌ ఆదివారంనాడు హైదరాబాద్‌వచ్చాడు. ఆయనతో పాటు బౌలర్‌ అజిత్‌అగార్కర్‌ కూడా హైదరాబాద్‌ వచ్చాడు.వెస్ట్‌ జోన్‌ తరఫున దులీప్‌ ట్రోఫీలోపాల్గొనే సచిన్‌ ఈ నెలాఖరులో పాకిస్థాన్‌జట్టుతో జరిగే మ్యాచ్‌ల కోసం తనఫిట్నెస్‌ను నిరూపించుకుంటాడు.

గతకొంత కాలంగా సచిన్‌ టెండూల్కర్‌గాయంతో బాధపడుతున్న విషయంతెలిసిందే. హైదరాబాద్‌లో వెస్ట్‌ జోన్‌సౌత్‌ జోన్‌ను ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లో ఎదుర్కుంటుంది. వెస్ట్‌జోన్‌ తరఫున టెండూల్కర్‌మైదానంలోకి దిగుతున్నాడు. ఈమధ్యాహ్నం నుంచి అతను నెట్‌ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X