వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నిమండలాల్లో బిందు, తుంపర్ల సేద్యం:రఘువీర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోని అన్ని మండలాలకు బిందు,తుంపర్ల సేద్యాన్ని విస్తరిస్తామనివ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిశుక్రవారం శాసనసభలో చెప్పారు.సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయనసమాధానమిస్తూ ఆయన ఆ విషయంచెప్పారు. బిందు, తుంపర్ల సేదాయన్నివస్తృపరిచి రెండేళ్లలో లక్ష్యాన్నిచేరుకుంటామని ఆయన చెప్పారు. ఈసేద్యానికి సంబంధించిన పనిముట్లపైసబ్సిడీని పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయనతెలిపారు.

బిందు,తుంపర్ల సేద్యం పనిముట్లకు 90శాతం సబ్సిడీ ఇస్తామని ఇచ్చిన హామీఏమైందని తెలుగుదేశం సభ్యుడుయనమల రామకృష్ణుడు అడిగారు. ఈకార్యక్రమంలో భారీ అవకతవకలుజరిగాయనే ఆరోపణలున్నాయని ఆయనఅన్నారు. సబ్సిడీ నేరుగా రైతులకుఅందేలా చూడాలని సభ్యులు ప్రభుత్వాన్నికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X