వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీపైటిడిపికి గౌరవం శూన్యం: రోశయ్య
మాటిమాటికి తమ శాసనసభ్యుడుహత్యకు గురయ్యాడనితెలుగుదేశం సభ్యులు అంటున్నారని,తాము అలా చూడటం లేదని, శాసనసభలోతమతో పాటు కూర్చున్న ఒక సభ్యుడుహత్యకు గురయ్యాడని తాముఆవేదన చెందుతున్నామని ఆయనఅన్నారు. పరిటాల రవి హత్య హర్షించేదికాదని, ఖండించేదని ఆయన అన్నారు.హైదరాబాద్లోని జూబిలీహిల్స్లో బాంబులు పేలి26 మంది మరణించిన సంఘటననుగుర్తు చేస్తూ అందులో ఆరుగురుమీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని, ఆసంఘటన జరినప్పుడు తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నదని, ఆ సంఘటనపైసభలో చర్చిద్దామని తాము అంటేచనిపోయినవారందరూతమవారేనని, చర్చ అవసరంలేదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు అన్నారని ఆయన అన్నారు.మీడియా వారిని కూడా తమ బ్రాకెట్లలోచంద్రబాబు వేసుకున్నారని ఆయనవ్యాఖ్యానించారు.
Comments
Story first published: Friday, February 25, 2005, 23:53 [IST]