వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీపైటిడిపికి గౌరవం శూన్యం: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

మాటిమాటికి తమ శాసనసభ్యుడుహత్యకు గురయ్యాడనితెలుగుదేశం సభ్యులు అంటున్నారని,తాము అలా చూడటం లేదని, శాసనసభలోతమతో పాటు కూర్చున్న ఒక సభ్యుడుహత్యకు గురయ్యాడని తాముఆవేదన చెందుతున్నామని ఆయనఅన్నారు. పరిటాల రవి హత్య హర్షించేదికాదని, ఖండించేదని ఆయన అన్నారు.హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్‌లో బాంబులు పేలి26 మంది మరణించిన సంఘటననుగుర్తు చేస్తూ అందులో ఆరుగురుమీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని, ఆసంఘటన జరినప్పుడు తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నదని, ఆ సంఘటనపైసభలో చర్చిద్దామని తాము అంటేచనిపోయినవారందరూతమవారేనని, చర్చ అవసరంలేదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు అన్నారని ఆయన అన్నారు.మీడియా వారిని కూడా తమ బ్రాకెట్లలోచంద్రబాబు వేసుకున్నారని ఆయనవ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X