జార్ఖండ్గవర్నర్ ధోరణి అప్రజాస్వామికం: బాబు
హైదరాబాద్:జార్ఖండ్ గవర్నర్ ప్రజాస్వామ్యవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు విమర్శించారు.స్వతంత్ర శాసనసభ్యులతో విడివిడిగామాట్లాడడానికి గవర్నర్కు ఏంఅధికారం ఉన్నదని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు.వ్యవహారాలను మానిప్యులేట్చేయడానికి గవర్నర్ప్రయత్నిస్తున్నారని ఆయనఅనుమానించారు. అందుకే తాముగవర్నర్ వ్యవస్థనువ్యతిరేకిస్తున్నామని ఆయనచెప్పారు.
జార్ఖండ్లోభారతీయ జనతా పార్టీకి మెజారిటీఉన్నదని, అయినప్పటికీ గవర్నర్ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికిఆహ్వానించకపోవడం సరి కాదని ఆయనఅన్నారు. గవర్నర్కు కొన్నిపరిమితులున్నాయని, ఆ పరిమితులనుపట్టించుకోకుండా జార్ఖండ్ గవర్నర్ఇండిపెండెంట్ శాసపసభ్యులతోవిడివిడిగా మాట్లాడటం సరి కాదని ఆయనఅన్నారు. బీహార్ పరిస్థితి వేరని ఆయనఅన్నారు. బీహార్లో ఎవరూ ప్రభుత్వంఏర్పాటు చేయలేని పరిస్థితి వుంటేరాష్ట్రపతి పాలన విధించడమే మంచిదనిఆయన అన్నారు.