వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్వద్దు, చదువే ముద్దు: విద్యార్థులకుసచిన్ బోధ
ముంబాయి:చదువుల మీద మనసను పెట్టాలనిభారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మన్సచిన్ టెండూల్కర్ విద్యార్థులకు సలహాఇచ్చారు. పాకిస్థాన్, భారత్ల మధ్యజరిగే మ్యాచ్లు చూడాలనే ఉత్సుకతనుఅణచుకోవడం కష్టమే అయినా బోర్డుపరీక్షలు రాస్తున్న విద్యార్థులుచదువుల మీదికి దృష్టి మళ్లించాలనిఆయన అన్నారు.
ప్రతిఒక్కరికీ ఎదురైనట్లుగానే తనకుకూడా సమస్య ఎదురైందని, చదువుమీద దృష్టి కేంద్రీకరించడంకష్టమేనని, 1987 ప్రపంచ కప్సమయంలో తాను ఈ సమస్యనేఎదుర్కున్నానని, అయితే పరీక్షల వైపుపట్టుబట్టి దృష్టి మళ్లించుకున్నాననిఆయన బుధవారం ముంబాయిలో అన్నారు.
పరీక్షలసమయంలోనే భారత్ - పాక్లమధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకావడమనేది అలా జరిగిపోయిందని అంటూపరీక్షల మీదనే దృష్టి పెట్టాలని ఆయనవిద్యార్థులను కోరారు.
Comments
Story first published: Wednesday, March 2, 2005, 23:53 [IST]