వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపిరెడ్డికుటుంబానికి ఐదు లక్షల పరిహారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్ల కాల్పుల్లో బుధవారంమరణించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌కమిటీ ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి కుటుంబానికిఇదు లక్షల రూపాయల నష్టపరిహారంఇవ్వనున్నట్టు రాష్ట్ర గనుల శాఖ మంత్రిసబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.పాపిరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వఉద్యోగం ఇవ్వనున్నట్టు ఆమె చెప్పారు.రిటైర్డు టీచరైన పాపిరెడ్డికొన్నేళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీలోక్రియాశీలకంగా పని చేస్తున్నారు.పాపిరెడ్డికి కుమారుడు(ఉపాధ్యాయుడు), ఇద్దరు కుమార్తెలుఉన్నారు. పాపిరెడ్డి ఆరుట్లలో ఒక ఆర్‌ఎంపిడాక్టరు వద్దకు వచ్చి తిరిగివెళ్తుండగా బుధవారం రాత్రి ఏడుగంటల పది నిముషాలకు నక్సలైట్లు కాల్పులుజరిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లు నశించాలనినినాదాలు చేస్తూ నక్సలైట్లు అక్కడి నుంచిపారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X