వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాల్పుల కేసులో మళ్ళీ బెల్లంకొండ విచారణ
హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసులో నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలను మళ్ళీ విచారించాలని నిర్ణయించారు. బాలకృష్ణ తమపై రివాల్వర్తో కాల్పులు జరిపారని మొదట వాంగ్మూలం ఇచ్చిన వీరిద్దరూ న్యాయస్ధానంలో మాత్రం బాలకృష్ణ తమపై కాల్పులు జరపలేదని చెప్పడంతో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మెజ్రిస్టేట్ ఈ కేసును కొట్టివేశారు. ఈ కేసును మొదట నీరుగార్చిన పోలీసులు ఇప్పుడు తిరగతోడడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
Comments
Story first published: Wednesday, March 23, 2005, 23:53 [IST]