వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎసిపి సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టేసిన కోర్టు
హైదరాబాద్: ఎసిపి చంద్రమౌళి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను గురవారం హైకోర్టు కొట్టివేసింది. చంద్రమౌళి సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఖర్చుల కింద చంద్రమౌళికి పది వేల రూపాయలు చెల్లించాలని కోర్టు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)ని, హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ను ఆదేశించింది. చంద్రమౌళి ఫిబ్రవరి 2వ తేదీన సస్పెండ్ అయ్యారు. తన సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చంద్రమౌళి హైకోర్టులో సవాల్ చేశారు.
సినీ నటుడు బాలకృష్ణ కాల్పుల కేసులో సరిగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో, దాన్ని మనసులో పెట్టుకుని చంద్రమౌళిని సస్పెండ్ చేసినట్లు భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, March 24, 2005, 23:53 [IST]