వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇన్ఫార్మర్ పేరుతో ఒకరిని హత్య చేసిన నక్సల్స్
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్లు కుమ్మరి శివుడు అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు అతడ్ని చంపారు.
Comments
Story first published: Thursday, March 24, 2005, 23:53 [IST]