వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిండిగల్‌ వద్ద ప్రమాదం: 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో గల దిండిగల్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. దిండిగల్‌కు సమీపంలోని బాసరగడి గ్రామంలో ప్రయాణికులను దించడానికి ఆగి వున్న సెవెన్‌ సీటర్‌ ఆటోపైకి చెత్త లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. సెవెన్‌ సీటర్‌లోని ఆరుగురు అక్కడికక్కడికే మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇందులో ఐదుగురిని గుర్తించారు. వీరు అదే గ్రామానికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X