వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఫార్మర్‌ పేరుతో ఒక వ్యక్తి కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: ఇన్‌ఫార్మర్‌ నెపంతో మెదక్‌ జిల్లా రాజుపేట గ్రామంలో మావోయిస్టు నక్సలైట్లు ఒక వ్యక్తిని కాల్చి చంపారు. తన ఇంటి ముందు అరుగుపై పడుకుని ఉన్న దుర్గయ్య అనే వ్యక్తిని సాయుధ మావోయిస్టులు మంగళవారం రాత్రి చాలా దగ్గరి నుంచి కాల్చి చంపారు. దుర్గయ్య గతంలో పీపుల్స్‌వార్‌ (ప్రస్తుతం మావోయిస్టు)లో పని చేసి 2002లో పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందుననే దుర్గయ్యను కాల్చి చంపామని మల్లేష్‌ పేరిట నక్సల్స్‌ ఒక లేఖను వదిలి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X