వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిడ్నాప్, విడుదల
హైదరాబాద్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరీ నాథ్ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఆయనను కొద్దిసేపటికే వదిలిపెట్టారు. వాకింగ్ చేస్తున్న చాముండేశ్వరీనాథ్ను హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వద్ద చాముండేశ్వరీనాథ్ను ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే వెంటనే మాసాబ్ ట్యాంక్ వద్ద ఆయనను వదిలేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Story first published: Tuesday, April 12, 2005, 23:53 [IST]