వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌: మందుపాతరలు స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మంజిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఖమ్మం జిల్లా గుండాల మండలం కాశినపల్లి వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని డిఐజి మీనా చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద యెత్తున మందుగుండ సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు మందుపాతరలను, 13 కిట్‌బ్యాగ్‌లను, మూడు 303 రేఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళశారం నక్సల్స్‌ దాడిలో గాయపడిన చికిత్స పొందుతున్నవారిని డిఐజి మీనా, పోలీసు సూపరింటిండెంట్‌ భావనా సక్సేనా బుధవారంనాడు పరామర్శించారు. ప్రజాపథం కార్యక్రమానికి హాజరై వస్తున్న అధికారులపై ఖమ్మం జిల్లా గుండాల మండలం చిట్టిపల్లి వద్ద నక్సల్స్‌ మంగళవారం బాంబులతో దాడి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X