వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో అగ్నిప్రమాదం: పత్తి మిల్లుల దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మూడు పత్తి మిల్లులు పూర్తిగా దగ్ధం కాగా, మరో మూడు పత్తి మిల్లులు పాక్షికంగా కాలిపోయాయి. పెద్ద యెత్తున ఈదురుగాలులు వీస్తుండటంతో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. మంటలను అర్పడానికి 8 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ఈదురుగాలులు తగ్గకపోవడంతో మంటలను ఆర్పడం చాలా కష్టంగా ఉంది. అగ్ని ప్రమాదం నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X