వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జంఝావతి ప్రాజెక్టుపై వాడివేడి చర్చ
హైదరాబాద్: జంఝావతి ప్రాజెక్టుపై ఆదివారం వాడిగా వేడిగా బహిరంగ చర్చ జరిగింది. జంఝావతి నిర్వాసితుల పునరావాసానికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సానా మారుతి పట్టుబట్టారు. ప్రాజెక్టు టెండర్ల మినిట్స్ను మారుతి కోరారు. అయితే వాటిని ఇవ్వడానికి ప్రభుత్వ సాగునీటి సలహాదారు సీతాపతిరావు నిరాకరించారు. జంఝావతి ప్రాజెక్టు 1976 నుంచి పెండింగ్లో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదు. వచ్చే ఆదివారం పుష్కరాల ఎత్తిపోతల టెండర్లపై చర్చ జరుగుతుంది.
Comments
Story first published: Sunday, April 24, 2005, 23:53 [IST]