వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోట్ల విగ్రహం ధ్వంసం: సుజాతమ్మ ధర్నా
కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులోని మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మితిస్థిమితం లేని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ డోన్ శాసనసభ్యుడు కోట్ల సుజాతమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. కోడుమూరులో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
Comments
Story first published: Sunday, April 24, 2005, 23:53 [IST]