వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణ, రాజేష్‌లకు ప్రాణహాని: వివి, గద్దర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ కొరియర్లుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన కృష్ణ, రాజేష్‌లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్‌ పోలీసులను డిమాండ్‌ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కృష్ణ, రాజేష్‌లకు ప్రాణహాని ఉన్నదని వారు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు.

రాజేష్‌, కృష్ణల అరెస్టు వ్యవహారంలో తనను ఇరికించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వరవరావు విమర్శిస్తున్నారు. తాను రామకృష్ణకు లేఖను పంపుతున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. కొన్ని రోజులుగా తాను కాశ్మీర్‌లో ఉంటున్నానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X