వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిసెంబర్లోగా ప్రాణహితకు శంకుస్థాపన: వైయస్
ఆదిలాబాద్: డిసెంబర్లోగా ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన బుధవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రాణహిత ద్వారా గోదావరి జలాలను ఎల్లంపల్లికి మళ్లించి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా వరకు నీటిని ఇస్తామని ఆయన వివరించారు.
సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఎసి గదుల్లో కూర్చోకుండా తాము ప్రజల వద్ద వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, April 27, 2005, 23:53 [IST]