వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపైమిత్రపక్షాలకు ప్రణబ్‌ లేఖ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపైఅభిప్రాయాలు తెలియజేయవలసిందిగా అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ నాయకుడు,కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీయునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌భాగస్వామ్య పక్షాలకు లేఖలు రాశారు.దీనితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పట్లోజరగదన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది.యుపిఎ భాగస్వామ్య పార్టీలో సిపిఎంతెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నసంగతి తెలిసిందే. ప్రణబ్‌ లేఖకు అన్నిపార్టీల నుంచి అనుకూల స్పందనవచ్చినప్పుడే అఖిల పక్ష సమావేశంజరుగుతుంది. శనివారం ప్రణబ్‌చేసిన ప్రకటనతో టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు, కేంద్ర మంత్రిచంద్రశేఖరరావు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఇప్పటికేఅనేక భాగస్వామ్య పార్టీలను తెలంగాణరాష్ట్రంపై ఒప్పించినట్టు చెబుతున్నచంద్రశేఖరరావు చిత్తశుద్ధిపైప్రశ్నలు తలెత్తుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X